ఈ సినిమా కథ అంతా సుబ్రహ్మణ్యఫురంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. పలు కారణాలతో ఈ ఆలయం మూసివేయబడుతుంది. ఇలా ఎందుకు జరిగింది అని తెలుసుకోవటానికి ప్రయత్నించేవారిని అందర్నీ ఓ పాము కాటేసి చంపేస్తుంది. ఇక కథలోపలికి వెళ్తే కార్తిక్ (నిఖిల్) తెలివైన మెడికల్ స్టూడెంట్. పోస్టింగ్ లో భాగంగా స్నేహితులతో కలిసి సుబ్రహ్మణ్యపురంకు వస్తాడు. అక్కడ కార్తిక్ కు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వీటిని పరిష్కరించాలని డిసైడ్ అయిన కార్తిక్ ఎలా మిస్టరీని ఛేధించాడు. అసలు పాము అందర్నీ ఎందుకు కాటేస్తుంది. హీరోయిన్ పాత్ర ఏమిటి అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది.
Click Here to View Full Story

No comments:
Post a Comment